News

ఐటీ ఉద్యోగాల తొలగింపు బెంగళూరులో నివాసముంటున్న వారిని అప్రమత్తం చేస్తోందా? చాలా మంది ఓనర్లు ఇప్పుడు టెక్ అద్దెదారులకు లీజు ...
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పర్సనల్​ లోన్​ తీసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అదనాన్ సమి 230 కిలోల నుంచి 110 కిలోలకు తగ్గి, ఏకంగా 120 కిలోల బరువును తగ్గించుకుని అద్భుతమైన ...
కేఎల్ రాహుల్ సెంచరీ బాదాడు. ఇంగ్లండ్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా ఎ తరఫున బరిలోకి దిగిన అతడు.. చెలరేగాడు. ఈ ...
అఖిల్ అక్కినేని, జైనాబ్ పెళ్లి ఫొటోలను నాగార్జున షేర్ చేశాడు. శుక్రవారం (జూన్ 6) వీళ్లు పెళ్లి చేసుకోగా.. సాయంత్రం నాగ్ తన ...
అలోవీరాతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. చర్మ సమస్యలతో పాటు డయోబెటిస్ రోగులకు అద్భుతంగా పని చేస్తుంది. మరికొన్ని లాభాలను ఇక్కడ ...
తెలంగాణలో భూ భారతి పోర్టల్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మండలాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ కొత్త ...
నీట్ పీజీ 2025 పరీక్ష ఆగస్ట్ 3వ తేదీన జరగనుంది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుప్రీంకోర్టుకు తెలపింది. నీట్ పీజీ ...
భారతీయ రైల్వే సాధించిన అద్భుతం చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఈ రైల్వే వంతెనను ...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించింది. రెపో రేటు 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి ఆశ్చర్యపరిచింది.
జూన్  21వ తేదీన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం విస్తృత ...